ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిగి ప్రభుత్వాసుపత్రి
ABN , First Publish Date - 2021-05-29T19:05:23+05:30 IST
వికారాబాద్: పరిగి ప్రభుత్వ ఆస్పత్రి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కరోనా పరీక్ష చేయకుండానే పరిగి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పాజిటివ్గా నిర్ధారించారు.
వికారాబాద్: పరిగి ప్రభుత్వ ఆస్పత్రి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. కరోనా పరీక్ష చేయకుండానే పరిగి ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పాజిటివ్గా నిర్ధారించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల బ్లాక్ ఫంగస్ లక్షణాలున్న చంద్రయ్యకు హైదరాబాద్ ఈఎన్టీ ఆస్పత్రుల్లో చుక్కెదురైంది. పాజిటివ్ ఉందని కింగ్ కోఠి ఈఎన్టీ ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకోలేదు. సరోజిని ఆస్పత్రికి వెళ్లినప్పటికీ అడ్మిట్ చేసుకోలేదు. కరోనా పాజిటివ్ ఉందని గాంధీ ఆస్పత్రికి సరోజిని ఆస్పత్రి సూపరింటెండెంట్ పంపించేశారు.
ఏం చేయలేని పరిస్థితుల్లో చంద్రయ్య కుటుంబ సభ్యులు
గాంధీలో చేర్పించారు.