తాగుబోతులంతా కలిసి ఢిల్లీకి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-11-25T21:09:35+05:30 IST

సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో

తాగుబోతులంతా కలిసి ఢిల్లీకి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల: సీఎం కేసీఆర్‌పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగుబోతుల సంఘం అంతా కలిసి ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. మోదీ మెడలు వంచుతానని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మెడలు వంచుకున్నారన్నారు. కొప్పుల ఈశ్వర్‌కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. ప్రభుత్వ ఆఫీసర్లు మిల్లర్లకు ఏజెంట్లుగా మారారన్నారు. 




Updated Date - 2021-11-25T21:09:35+05:30 IST