దేశ ప్రజలందరికి సుఖ సంతోషాలు కలగాలి: మల్లారెడ్డి
ABN , First Publish Date - 2021-11-05T04:17:24+05:30 IST
తెలంగాణ ప్రజలతోపాటు దేశ ప్రజలకు సుఖ సంతోషాలు కలుగాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. భోగ బాగ్యాలు నిండి,...
సికింద్రాబాద్: తెలంగాణ ప్రజలతోపాటు దేశ ప్రజలకు సుఖ సంతోషాలు కలుగాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. భోగ బాగ్యాలు నిండి,అందరి జీవితాలల్లో వెలుగు నిండి, పాడి పంటలతో వర్ధిల్లాలని తాను ప్రార్ధించినట్లు మల్లారెడ్డి తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకుని మంత్రి మల్లారెడ్డి బోయిన్పల్లిలో తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.