2006 చట్టం ప్రకారం పట్టాలు: మంత్రి జగదీష్రెడ్డి
ABN , First Publish Date - 2021-11-09T02:21:32+05:30 IST
పోడు భూములలో కబ్జాలో ఉన్నవారికి 2006 చట్టం ప్రకారం
భువనగిరి: పోడు భూములలో కబ్జాలో ఉన్నవారికి 2006 చట్టం ప్రకారం పట్టాలు ఇస్తామని మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. అడవులను కాపాడుకునేలా అన్ని పార్టీల నేతలతో ప్రతిజ్ఞ చేయించామన్నారు. అటవీ భూములలో చెట్లను పెంచి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని మంత్రి జగదీష్రెడ్డి పిలుపునిచ్చారు.