అక్కడ ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్లే: మల్లు రవి
ABN , First Publish Date - 2021-10-29T19:56:30+05:30 IST
ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ దళారీ అని విమర్శించారు. స్థాయిని మించి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్పై విమర్శలు చేశారని మండిపడ్డారు.
హైదరాబాద్: ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ దళారీ అని విమర్శించారు. స్థాయిని మించి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్పై విమర్శలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రను కలపాలనడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. హుజురాబాద్లో ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్లేనన్నారు.