ఆ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోవట్లేదు: మల్లు రవి

ABN , First Publish Date - 2021-07-07T00:39:19+05:30 IST

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొనసాగుతోందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

ఆ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోవట్లేదు: మల్లు రవి

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొనసాగుతోందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చివరకు నీళ్ల పంపకాల విషయాన్ని పట్టించుకోవడం మానేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసిందన్నారు. కార్యాచరణలో వందలాది మందిని కోల్పోయామని మల్లు రవి తెలిపారు.

Updated Date - 2021-07-07T00:39:19+05:30 IST