కేసీఆర్‌, జగన్‌ బాణమే షర్మిల: ఎర్ర సత్యనారాయణ

ABN , First Publish Date - 2021-04-11T08:06:08+05:30 IST

తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని దెబ్బతీయడానికే సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి సంధించిన బాణమే షర్మిల అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు.

కేసీఆర్‌, జగన్‌ బాణమే షర్మిల: ఎర్ర సత్యనారాయణ

రాంనగర్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని దెబ్బతీయడానికే సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కలిసి సంధించిన బాణమే షర్మిల అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. శనివారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై షర్మిల విమర్శలు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.

Updated Date - 2021-04-11T08:06:08+05:30 IST