19 నుంచి జిల్లాల పర్యటనకు కేసీఆర్
ABN , First Publish Date - 2021-12-16T01:45:50+05:30 IST
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 19న వనపర్తి, 20న జనగామ జిల్లాల్లో కేసీఆర్ పర్యటిస్తారు. కలెక్టర్ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం వరుసగా జిల్లాలను కేసీఆర్ చుట్టి రానున్నారు.