సెకండ్ డోస్ వాక్సిన్ కోసం జగిత్యాల ఆసుపత్రికి వందలాదిగా జనం
ABN , First Publish Date - 2021-07-08T15:46:37+05:30 IST
జగిత్యాల ఏరియా ఆస్పత్రికి నాలుగు వందల మంది వరకూ జనం తరలి వచ్చారు. సెకండ్ డోస్

జగిత్యాల : జగిత్యాల ఏరియా ఆస్పత్రికి నాలుగు వందల మంది వరకూ జనం తరలి వచ్చారు. సెకండ్ డోస్ వాక్సిన్ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రిలో భారీగా క్యూ కట్టారు. అధికారులు సైతం నిబంధనలు గాలికి వదిలారు. సోషల్ డిస్టెన్స్ సైతం కనిపించకుండా పోయింది.