అపార్ట్మెంట్ పైనుంచి పడి బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-08-25T19:24:20+05:30 IST
హైదరాబాద్: మియాపూర్ మదీనాగూడలో విషాదం చోటుచేసుకుంది.

హైదరాబాద్: మియాపూర్ మదీనాగూడలో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్మెంట్ పైనుంచి కిందపడి సుకేందర్ అనే బాలుడు మృతి చెందాడు. మియాపూర్ ఎస్ఐ లింగా నాయక్ కుమారుడు సుకేందర్ ఆడుకునేందుకు పైకివెళ్లి పొరపాటున కిందపడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో చనిపోయాడు.