Telangana: ఆరేపల్లిలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా

ABN , First Publish Date - 2021-08-21T16:22:56+05:30 IST

జిల్లాలోని హసన్ పర్తి మండలం ఆరేపల్లిలో జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు.

Telangana: ఆరేపల్లిలో జాతీయ రహదారిపై రైతుల ధర్నా

హనుమకొండ: జిల్లాలోని హసన్ పర్తి మండలం ఆరేపల్లిలో జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. ల్యాండ్ బ్యాంక్ పేరుతో రెండు పంటలు పండే వ్యవసాయ భూములను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టవద్దని వారు డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. హైదరాబాద్-ములుగు, భూపాలపల్లి రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. 

Updated Date - 2021-08-21T16:22:56+05:30 IST