Bhadradri : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దగ్గర ఆందోళన

ABN , First Publish Date - 2021-08-25T17:13:43+05:30 IST

ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దగ్గర ఆందోళన చోటు చేసుకుంది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఓ గర్భిణీ కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చింది

Bhadradri : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దగ్గర ఆందోళన

భద్రాద్రి: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి దగ్గర ఆందోళన చోటు చేసుకుంది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఓ గర్భిణీ కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చింది. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన కొద్దిసేపటికే శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.



Updated Date - 2021-08-25T17:13:43+05:30 IST