భారీగా గంజాయి పట్టివేత
ABN , First Publish Date - 2021-10-07T23:23:45+05:30 IST
: జిల్లా మరిపెడలో పోలీసులు వాహాన తనీఖీలు నిర్వహించారు. తొర్రుర్ డివిజన్ పరిధిలోని,నర్సింహులపేట పోలీస్....
![భారీగా గంజాయి పట్టివేత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మహబూబాబాద్: జిల్లా మరిపెడలో పోలీసులు వాహాన తనీఖీలు నిర్వహించారు. తొర్రుర్ డివిజన్ పరిధిలోని,నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ల పరిధిలో 5 లక్షల రూపాయల విలువ చేసే ఎండు గాంజయిని పోలీస్లు పట్టుకున్నారు. ఒక వాహనం సీజ్ చేశారు. మరిపెడ పోలీస్ స్టేషన్ లో వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.