శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ABN , First Publish Date - 2021-06-21T13:04:42+05:30 IST
శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు రూ.20 కోట్లు విలువ చేసే హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు
![శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు రూ.20 కోట్లు విలువ చేసే హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా దేశస్థుడి నుండి వచ్చిన వ్యక్తి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ విలియమ్స్ను డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.