యాదాద్రికి కిలో బంగారం విరాళం

ABN , First Publish Date - 2021-10-30T02:07:21+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడానికి కిలోబంగారాన్ని విరాళంగా ఇస్తానని వికారాబాద్‌

యాదాద్రికి కిలో బంగారం విరాళం

పరిగి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడానికి కిలోబంగారాన్ని విరాళంగా ఇస్తానని వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గం తరఫున కిలోబంగారాన్ని త్వరలోనే దేవాలయ కమిటీకి అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 

Updated Date - 2021-10-30T02:07:21+05:30 IST