కాంగ్రెస్‌ నేతలపై కేసులు కొట్టివేత

ABN , First Publish Date - 2021-10-21T10:13:27+05:30 IST

2018లో హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) భవన్‌ ముందు అనుమతి లేకుండా..

కాంగ్రెస్‌ నేతలపై కేసులు కొట్టివేత

2018లో హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) భవన్‌ ముందు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కాంగ్రెస్‌ నేతలపై నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జీ.విజయరామారావు, సిరిసిల్ల రాజయ్య నిందితులుగా ఉన్నారు. అలాగే.. అదే సందర్భంగా సంగారెడ్డిలో ప్రదర్శన నిర్వహించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నమోదైన కేసును కూడా కోర్టు కొట్టివేసింది.

Updated Date - 2021-10-21T10:13:27+05:30 IST