దేశంలో 133.17కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

ABN , First Publish Date - 2021-12-13T20:54:16+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

దేశంలో 133.17కోట్ల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే భారీ ఎత్తున కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టింది. ఈ మేరకు ఇప్పటి వరకూ 133.17 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని కేద్ర ఆరోగ్యశాఖ ఒర ప్రకటన తెలిపింది. గడిచిన 24గంటల్లో దేశంలో 19 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.37 శాతం కాగా కొత్తాగా 7,350 కేసులు నమోదయ్యాయి.గడిచిన 29 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం(0.69శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-13T20:54:16+05:30 IST