తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-03-21T15:56:30+05:30 IST

తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్ తో  ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 3.03 లక్షలకు కరోనా కేసులు చేరగా కరోనా వైరస్ తో 1,669 మంది మరణాణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2,804 యాక్టివ్ కేసులు ఉండగా 2.98 లక్షల మంది రికవరీ అయ్యారు. జీహెచ్ఎంసీలో 81, రంగారెడ్డి 64, మేడ్చల్‌లో 34 కరోనా కేసులు నమోదయ్యయి. 

Updated Date - 2021-03-21T15:56:30+05:30 IST