10వ రౌండ్లో కాంగ్రెస్కు 175 ఓట్ల ఆధిక్యం
ABN , First Publish Date - 2021-05-02T17:01:08+05:30 IST
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ దూకుడుకి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసింది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్
![10వ రౌండ్లో కాంగ్రెస్కు 175 ఓట్ల ఆధిక్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నల్గొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ దూకుడుకి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసింది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో కొనసాగారు. 9వ రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండగా.. 10వ రౌండ్ మాత్రం ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి 175 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగతున్నారు.