10వ రౌండ్‎లో కాంగ్రెస్‎కు 175 ఓట్ల ఆధిక్యం

ABN , First Publish Date - 2021-05-02T17:01:08+05:30 IST

నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ దూకుడుకి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసింది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‎లో అధికార పార్టీ టీఆర్ఎస్

10వ రౌండ్‎లో కాంగ్రెస్‎కు 175 ఓట్ల ఆధిక్యం

నల్గొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ దూకుడుకి కాంగ్రెస్ పార్టీ బ్రేక్ వేసింది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‎లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో కొనసాగారు. 9వ రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉండగా.. 10వ రౌండ్ మాత్రం ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి 175 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగతున్నారు. 

Updated Date - 2021-05-02T17:01:08+05:30 IST