యాదాద్రి..ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్
ABN , First Publish Date - 2021-03-04T20:51:10+05:30 IST
యాదాద్రి..ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్
యాదాద్రి: యాదాద్రి దివ్యక్షేత్రంలో రెండు గంటల పాటు ఆలయ పునర్నిర్మాణ పనులను అణువణువునా సీఎం కేసీఆర్ పరిశీలించారు. అలాగే సీఎం పలు సూచనలు సూచించారు. ప్రధానాలయ మండపం, క్యూలైన్లు రాజగోపురాలు, మాడ వీధులు, శివాలయాలను పరిశీలించారు. ప్రధాన ఆలయంలో ప్రతి ఘట్టాన్ని చూసి అభినందనలు తెలిపారు.