కరీంనగర్ జిల్లాలో బస్సు, లారీ ఢీ
ABN , First Publish Date - 2021-11-10T02:49:57+05:30 IST
జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్లో
![కరీంనగర్ జిల్లాలో బస్సు, లారీ ఢీ](https://media.andhrajyothy.com/appimg/galleries/19211109073582/11092021211939n65.jpg)
కరీంనగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్లో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం బాధితులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.