బండి సంజయ్ హెచ్చరిక..ఏంటంటే..

ABN , First Publish Date - 2021-01-12T23:25:10+05:30 IST

బండి సంజయ్ హెచ్చరిక..ఏంటంటే..

బండి సంజయ్ హెచ్చరిక..ఏంటంటే..

హైదరాబాద్: జనగామ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తమ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన సీఐపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఏరూపంలోనైనా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రేపు చలో జనగామకు ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-01-12T23:25:10+05:30 IST