వేములవాడలో దారుణం

ABN , First Publish Date - 2021-12-19T00:39:54+05:30 IST

ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం

వేములవాడలో దారుణం

సిరిసిల్ల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి మమత ఆత్మహత్యాయత్నం చేసింది. కుమారులు వరుణ్ తేజ, అక్షయ్‌ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. 

Updated Date - 2021-12-19T00:39:54+05:30 IST