వేములవాడలో దారుణం
ABN , First Publish Date - 2021-12-19T00:39:54+05:30 IST
ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం
సిరిసిల్ల: ప్రసిద్ద పుణ్యక్షేత్రం వేములవాడలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి మమత ఆత్మహత్యాయత్నం చేసింది. కుమారులు వరుణ్ తేజ, అక్షయ్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.