తెలంగాణలో కొత్తగా 848 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-07-04T02:50:34+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 848 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 6గురు మరణించారు. తెలంగాణలో 12,545 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో 1,114 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో తెలంగాణలో 97.42 శాతానికి కరోనా రికవరీ రేటు చేరింది. తెలంగాణలో ఇవాళ 1,08,954 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.