17వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్డు
ABN , First Publish Date - 2021-02-23T07:59:36+05:30 IST
హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను కేంద్రం నిర్మించనుందని, ఇందుకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేయనుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
- రెండు భాగాలుగా కేంద్రమే నిర్మించనుంది
- భూసేకరణ వ్యయంలో సగం రాష్ట్ర వాటా
- భూసేకరణ చేస్తే మూడేళ్లలోనే నిర్మాణం: కిషన్ రెడ్డి
- పార్టీ నేతలతో కలిసి గడ్కరీకి వినతి పత్రం