జ్వెరేవ్కు సింగిల్స్ స్వర్ణం
ABN , First Publish Date - 2021-08-02T09:46:41+05:30 IST
టెన్నిస్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జ్వెరేవ్ 6-3. 6-1తో కచనోవ్ (రష్యా)ను ఓడించి కెరీర్లో తొలిసారి పెద్ద విజయాన్ని అందుకున్నాడు....
టెన్నిస్ పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకాన్ని జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జ్వెరేవ్ 6-3. 6-1తో కచనోవ్ (రష్యా)ను ఓడించి కెరీర్లో తొలిసారి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. మహిళల షాట్పుట్లో గాంగ్ (చైనా), శాండర్స్ (అమెరికా), ఆడమ్స్ (న్యూజిలాండ్) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు నెగ్గారు. మహిళల ట్రిపుల్ జంప్లో రోజాస్ (వెనిజులా) 15.67 మీటర్లు దూకి ప్రపంచ రికార్డు నెలకొల్పింది.