భారత రెజ్లింగ్ను దత్తత తీసుకున్న యూపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-08-27T09:51:21+05:30 IST
2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్ను దత్తత తీసుకోవాలని నిర్ణయించిన యూపీ ప్రభుత్వం..ఈ క్రీ డపై రూ. 170 కోట్లు వెచ్చించనుంది...
![భారత రెజ్లింగ్ను దత్తత తీసుకున్న యూపీ ప్రభుత్వం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
2032 ఒలింపిక్స్ వరకు భారత రెజ్లింగ్ను దత్తత తీసుకోవాలని నిర్ణయించిన యూపీ ప్రభుత్వం..ఈ క్రీడపై రూ. 170 కోట్లు వెచ్చించనుంది. ఒడిశా ప్రభుత్వం పురుషుల, మహిళల హాకీపై ఇలాగే ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే.