పుల్లెల గోపీచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభg
ABN , First Publish Date - 2021-12-28T08:16:42+05:30 IST
హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సోమవారం బాయ్ సిరీస్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను
హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సోమవారం బాయ్ సిరీస్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ప్రారంభిస్తున్న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చిత్రంలో గోపీచంద్, చాముండీ, షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్ ఉన్నారు.