రిషభ్‌ పంత్‌కే ఢిల్లీ పగ్గాలు

ABN , First Publish Date - 2021-09-17T07:20:02+05:30 IST

ఈ సీజన్‌ రెండో దశ ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ కొనసాగుతాడని జట్టు యాజమాన్యం గురువారం ప్రకటించింది.

రిషభ్‌ పంత్‌కే ఢిల్లీ పగ్గాలు

దుబాయ్‌: ఈ సీజన్‌ రెండో దశ ఐపీఎల్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ కొనసాగుతాడని జట్టు యాజమాన్యం గురువారం ప్రకటించింది. నిరుడు జట్టును ఫైనల్‌ చేర్చిన సారథి శ్రేయాస్‌ అయ్యర్‌ గాయానికి గురవడంతో ఈ సీజన్‌ తొలి దశ మ్యాచ్‌లకు పంత్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-09-17T07:20:02+05:30 IST