Tokyo Olympics: తొలి సెట్లో ఓడిన సింధు
ABN , First Publish Date - 2021-07-31T22:04:52+05:30 IST
ఒలింపిక్స్లో భాగంగా జరుగుతున్న బ్యాడ్మింటన్ సెమీస్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి సెట్లో ఓటమి పాలైంది
టోక్యో: ఒలింపిక్స్లో భాగంగా జరుగుతున్న బ్యాడ్మింటన్ సెమీస్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి సెట్లో ఓటమి పాలైంది. చైనీస్ తైపీ, ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి తై జుతో హోరాహోరీగా జరిగిన పోరులో 18-21తో ఓటమి పాలైంది. తొలుత సింధు ఆధిక్యం కనబరిచినప్పటికీ చివర్లో చేసిన కొన్ని పొరపాట్లతో సెట్ను చేజార్జుకుంది. మరోవైపు, తై జు తన దూకుడు కొనసాగిస్తోంది.