కోహ్లీ హాఫ్ సెంచరీ
ABN , First Publish Date - 2021-04-23T04:06:01+05:30 IST
రాజస్థాన్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వికెట్ పడకుండా విజయాన్ని చేరుకునేందుకు..
ముంబై: రాజస్థాన్తో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. వికెట్ పడకుండా విజయాన్ని చేరుకునేందుకు అది చేరువలో ఉంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(50: 34 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీ పూర్తి చేశాడు. అతడికి తోడు దేవ్దత్ పడిక్కల్(84: 40 బంతుల్లో.. 8 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీకి చేరువలో ఉన్నాడు.