ఐడాకు ఇద్దరు తెలుగువారు బలి
ABN , First Publish Date - 2021-09-06T16:03:02+05:30 IST
అమెరికాలో ఐడా హరికేన్ ఉధృతి కారణంగా పోటెత్తిన వరదల్లో చిక్కుకొని ఇద్దరు తెలుగు వారు మృత్యువాత పడ్డారు. న్యూయార్క్లో సాఫ్ట్వేర్ డిజైనర్గా పనిచేస్తున్న మాలతి కంచె (46) బుధవారం తన 15 ఏళ్ల