విద్యార్థులకు గమనిక: గడువు పెంచారు..!
ABN , First Publish Date - 2021-10-28T15:11:54+05:30 IST
విద్యార్థులకు గమనిక..
‘మనూ’ ప్రవేశాల గడువు పెంపు
రాయదుర్గం(ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(మనూ) దూరవిద్య ప్రవేశాల గడువును పొడిగించామని డైరెక్టర్ ప్రొఫెసర్ అబ్దుల్ కలామ్ తెలిపారు. యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో చేరదలచిన విద్యార్థులు నవంబర్ 21లోపు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలు వెబ్సైట్లో ఉన్నాయన్నారు.