AP: ముగిసిన నాలుగో విడత జేఈఈ మెయిన్స్‌

ABN , First Publish Date - 2021-09-02T14:24:03+05:30 IST

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించిన నాలుగో విడత జేఈఈ మెయిన్స్‌ అర్హత పరీక్షలు బుధవారంతో ముగిశాయి

AP: ముగిసిన నాలుగో విడత జేఈఈ మెయిన్స్‌

తిరుపతి: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించిన నాలుగో విడత జేఈఈ మెయిన్స్‌ అర్హత పరీక్షలు బుధవారంతో ముగిశాయి. చివరిరోజు జరిగిన ఈ పరీక్షకు తిరుపతిలో 756కి 366మంది, చిత్తూరులో 132కి 76మంది విద్యార్థులు హాజరైనట్లు సిటీ కోఆర్డినేటర్‌ సింధు తెలిపారు. 

Updated Date - 2021-09-02T14:24:03+05:30 IST