రైలు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి
ABN , First Publish Date - 2021-01-09T16:51:18+05:30 IST
సిర్పూర్(టి) మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు...
కొమురంభీం: సిర్పూర్(టి) మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతులు దివిటె శ్రీకాంత్(28), దిలీప్(18)గా పోలీసులు గుర్తించారు. అన్నదమ్ముల మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.