నిజామాబాద్ జిల్లాలో మహిళ అదృశ్యం

ABN , First Publish Date - 2021-01-10T15:42:16+05:30 IST

నిజామాబాద్: జిల్లా ఆసుపత్రిలోని సఖి సెంటర్ నుంచి ఓ మహిళ అదృశ్యమైంది.

నిజామాబాద్ జిల్లాలో మహిళ అదృశ్యం

నిజామాబాద్: జిల్లా ఆసుపత్రిలోని సఖి సెంటర్ నుంచి ఓ మహిళ అదృశ్యమైంది. విజయవాడకు చెందిన అక్షయను వారం రోజుల క్రితం ఆర్మూర్ బస్ స్టాండ్ నుంచి సఖి సెంటర్ తరలించారు. అయితే ఆమె ఎవరికి చెప్పకుండా సఖి సెంటర్ నుంచి పారిపోయింది. సఖి సెంటర్ సిబ్బంది పోలీసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-01-10T15:42:16+05:30 IST