యాదాద్రి జిల్లాలో దారుణ హత్య
ABN , First Publish Date - 2021-01-25T18:05:44+05:30 IST
జిల్లాలోని తుర్కపల్లి మండలంలోజరిగిన హత్య కలకలం రేపింది.
యాదాద్రి: జిల్లాలోని తుర్కపల్లి మండలంలో జరిగిన హత్య కలకలం రేపింది. తుర్కపల్లి మండలం కొండాపూర్లో ఈ హత్య జరిగింది. గ్రామంలోని వ్యవసాయ పొలంలో తూటి రామచంద్రయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. దీంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.