సెన్సెక్స్ ర్యాలీకి బ్రేక్
ABN , First Publish Date - 2021-01-14T06:51:31+05:30 IST
స్టాక్ మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. ఇంట్రా డేలో కొత్త రికార్డులు నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 24.79 పాయింట్ల
ముంబై: స్టాక్ మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. ఇంట్రా డేలో కొత్త రికార్డులు నమోదు చేసిన సెన్సెక్స్ చివరికి 24.79 పాయింట్ల నష్టంతో 49,492.32 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇంట్రా డేలో కొత్త రికార్డులు సృష్టించింది. చివరికి 1.40 పాయింట్ల లాభంతో 14,564.85 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో ఎం అండ్ ఎం షేర్లు అత్యధికంగా 6.24 శాతం లాభాలు నమోదు చేశాయి.