ABN రిపోర్టర్ పొత్తికడుపులో గుద్దిన వైసీపీ నేతలు
ABN , First Publish Date - 2021-10-19T23:57:08+05:30 IST
టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి ....
అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లు నెట్టుకొని టీడీపీ కేంద్ర కార్యాలయం లోపలికి వైసీపీ శ్రేణులు వెళ్లారు. కార్యాలయంలో కనపడినవారిపై దాడి చేశారు. అద్దాలు, వాహనాలను పూర్తిగా ధ్వంసం చేశారు. విధ్వంసాన్ని చిత్రీకరిస్తున్న మంగళగిరి ABN రిపోర్టర్పై దాడి చేశారు. ABN రిపోర్టర్ పొత్తికడుపులో వైసీపీ నేతలు గుద్దారు. రిపోర్టర్ ఫోన్ని వైసీపీ ముష్కరులు ఎత్తుకెళ్లారు.