గుంటూరు జిల్లాలో వాలంటీర్ల కొత్త తరహా ప్రచారం
ABN , First Publish Date - 2021-02-08T17:17:20+05:30 IST
గుంటూరు జిల్లాలో వాలంటీర్ల కొత్త తరహా ప్రచారం
![గుంటూరు జిల్లాలో వాలంటీర్ల కొత్త తరహా ప్రచారం](https://media.andhrajyothy.com/appimg/galleries/2021020809123592/02082021114714n95.jpg)
గుంటూరు: తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో వాలంటీర్ల కొత్త తరహా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ స్లిప్పులుపై గ్రామస్తులకు రావాల్సిన ప్రభుత్వ పథకాలను రాసి వాటిని పంచుతూ వాలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. గత రాత్రి ఇంటింటికి తిరిగి ఓటర్లను ప్రలోభపెట్టారు. వైసీపీ మద్దతు అభ్యర్థికి ఓటు వేయకపోతే పథకాలకు ఇబ్బంది అవుతుందని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ప్రచారంపై ప్రత్యర్ది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.