ఆగివున్న లారీని ఢీకొన్న కారు..ఒకరు మృతి

ABN , First Publish Date - 2021-07-24T15:01:44+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు

ఆగివున్న లారీని ఢీకొన్న కారు..ఒకరు మృతి

పశ్చిమ గోదావరి: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఉంగుటూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-24T15:01:44+05:30 IST