లేఖలోని అంశాలపై చర్యలు తీసుకుంటాం: కేంద్రమంత్రి నిర్మల
ABN , First Publish Date - 2021-08-10T01:56:57+05:30 IST
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
ఢిల్లీ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తెలుగు ఛానెల్ చైర్మన్, ఎంపీ రఘురామ మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణకు ఆదేశించాలని ఎంపీ విజయసాయిరెడ్డి లేఖలో కోరారు. లేఖలోని అంశాలపై చర్యలు తీసుకుంటామని నిర్మలాసీతారామన్ హామీ ఇచ్చారు.