తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN , First Publish Date - 2021-11-21T13:18:01+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 13,099 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 13,099 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.76 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 7,222 మంది భక్తులు స్వామివారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-11-21T13:18:01+05:30 IST