తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-12-09T13:57:58+05:30 IST

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 28,520 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని 28,520 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.22 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 16,347 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


Updated Date - 2021-12-09T13:57:58+05:30 IST