తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-02-01T14:26:41+05:30 IST

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 48,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 48,337 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 20,347 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. కాగా.. సర్వదర్శనం భక్తులకు టీటీడీ 20 వేల టోకెన్లు జారీ చేస్తోంది. ఈ నెల 19న తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.  

Updated Date - 2021-02-01T14:26:41+05:30 IST