తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN , First Publish Date - 2021-11-14T13:02:25+05:30 IST
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 29,449 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 29,449 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.14,451 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.