కరోనా ఎఫెక్ట్‎తో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2021-05-30T12:58:18+05:30 IST

కరోనా ఎఫెక్ట్‎తో తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. శనివారం శ్రీవారిని 13,450 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు

కరోనా ఎఫెక్ట్‎తో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుపతి: కరోనా ఎఫెక్ట్‎తో తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గుముఖం పడుతోంది. శనివారం శ్రీవారిని 13,450 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.61 లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 5,281 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-05-30T12:58:18+05:30 IST