కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2021-09-12T02:35:58+05:30 IST
జిల్లాలోని ప్యాపిలీ మండలం పిఆర్ పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
కర్నూలు: జిల్లాలోని ప్యాపిలీ మండలం పిఆర్ పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొలం గట్టు తగాదాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఈశ్వరయ్య అనే రైతు మృతి చెందాడు. మరికొందరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.