ఇంతటి అరాచకాన్ని‌ ఎన్నడూ చూడలేదు: టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-04-18T21:38:53+05:30 IST

ఇంతటి అరాచకాన్ని‌ ఎన్నడూ చూడలేదు: టీడీపీ నేతలు

ఇంతటి అరాచకాన్ని‌ ఎన్నడూ చూడలేదు: టీడీపీ నేతలు

నెల్లూరు: తిరుపతి ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిని‌ టీడీపీ నేతలు కలిశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయని టీడీపీ నేతలు తెలిపారు. ఇంతటి అరాచకాన్ని‌ ఎన్నడూ చూడలేదన్నారు. 

Updated Date - 2021-04-18T21:38:53+05:30 IST