టీడీపీ మద్దతుదారుడి వరి కుప్ప దగ్ధం
ABN , First Publish Date - 2021-02-05T08:13:18+05:30 IST
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్కుమార్ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు.
![టీడీపీ మద్దతుదారుడి వరి కుప్ప దగ్ధం](https://media.andhrajyothy.com/appimg/galleries/202102050228299/02052021024313n37.jpg)
అమృతలూరు, ఫిబ్రవరి 4: గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాంచాలవరం గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న పావులూరి హేమచంద్కుమార్ మూడెకరాల వరిపంట కుప్పను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థులే ఈ పని చేశారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు.